ఐపీఎల్‌ : ఏప్రిల్‌ 15 వరకు ఆ ఆటగాళ్లు దూరం
సాక్షి, న్యూఢిల్లీ :  ఈ నెల 29నుంచి ఆరంభం కావాల్సిన  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌పై కరోనా వైరస్‌ నీడలు కమ్ముకుంటున్నాయి. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 15 వరకు విదేశీయుల వీసాల…
మా ‘కొకొ’.. పోయిందెటో!
కుషాయిగూడ:  ప్రేమతో పెంచుకుంటున్న పెంపుడు శునకం అదృశ్యమైందని, దాని ఆచూకీ కనుగొనాలని బుధవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు... ఏఎస్‌రావునగర్‌లోని త్యాగరాయనగర్‌ కాలనీకి చెందిన కల్యాణ్‌ వ్యాపారం చేస్తుంటారు. మూడేళ్లుగా ‘కొకొ’ అనే పెంపుడు శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ నెల 24న ఇంటి గేటు త…
Image
సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'దిశ' చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ.. దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ..మహిళలను తోబుట్టువులుగా భావించి సీఎం జగన్‌ 'దిశ' చట్టం తెచ్చారని పేర్కొన…
**రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా**
రామగుండం పోలీస్ కమీషనర్  వి. సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా *'ఆపరేషన్ చబుత్రా'* పేరుతో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో పోలీసులు ముమ్మర…
**చిరంజీవి ఇంట్లో 80వ దశకం తారల కోలాహలం!**
చిరంజీవి ఇంట్లో 80వ దశకం తారల కోలాహలం! ప్రతి ఏటా కలుస్తున్న 80ల నాటి తారలు ఈసారి చిరంజీవి ఇంట్లో వేడుకలు రెండ్రోజుల పాటు ఆటపాటలు   తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర దక్షిణాది చిత్రపరిశ్రమల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనేకమంది ప్రముఖ నటీనటులు ప్రతి ఏడాది ఓ చోట కలుస్తుండడం ఆనవాయితీ అన్న సం…
కేసీఆర్‌ సభ ట్రెండ్‌ సెట్టర్‌ సభ కాబోతోంది!
సాక్షి, హుజూర్‌నగర్‌:  ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న (గురువారం) హుజూర్‌ నగర్ పట్టణంలో సీఎం కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలు వినడానికి, ఆయనను చూడటానికి హుజూర్‌న…